IPL 2021: దుబాయ్‌లో ప్రేమ పక్షులు

13 Sep, 2021 15:48 IST|Sakshi

సాక్షి, ముంబై: ఐపీఎల్‌ సందడి  తిరిగి ప్రారంభం కానున్న  నేపథ్యంలో  టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, తన భార్య, టీవీ స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజన గణేశన్‌తో దుబాయ్‌లో వాలిపోయాడు.  ప్రస్తుతం ఒక  హోటల్‌ గదిలో  ఈ ప్రేమ పక్షులు క్వారంటైన్‌ అయ్యారు. ఈ సందర్బంగా  సంజన  తన  హోటల్ గది నుంచి కొన్ని అందమైన చిత్రాలను  పోస్ట్ చేసింది. అటు ముం‍బై ఇండియన్స్‌ కూడా ఒక  వీడియోను షేర్‌ చేసింది.

మరిన్ని వార్తలు