Pro Kabaddi League 2022: తెలుగు టైటాన్స్‌ మ్యాచ్‌ ‘టై’ 

26 Jan, 2022 07:20 IST|Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్, తెలుగు టైటాన్స్‌ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌ 39–39 వద్ద టైగా ముగిసింది.  టైటాన్స్‌ తరఫున అంకిత్‌ బెనివాల్‌ 10, రోహిత్‌ కుమార్‌ 8, సందీప్, ఆదర్శ్‌ 6 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్‌ 22 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. 

మరిన్ని వార్తలు