జర్మన్ ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో వీరిరువురు ప్రత్యర్ధులపై సునాయాస విజయాలు సాధించి రెండో రౌండ్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. థాయ్లాండ్ షట్లర్ బుసానన్ ఆగ్బమ్రుగ్ఫన్ను వరుస గేముల్లో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు 21-8, 21-7తో ప్రత్యర్ధిని చిత్తు చేసింది.
𝐀𝐚𝐫𝐚𝐦𝐛𝐡 🔥🏸
⏰ 2:30 pm IST onwards (Tentative)#GermanOpen2022#Badminton pic.twitter.com/X1K1kP9owX
— BAI Media (@BAI_Media) March 8, 2022