Tokyo Paralympics 2021: ప్రవీణ్‌ కూమార్‌కు రజతం.. భారత్‌ ఖాతాలో 11 పతకాలు

3 Sep, 2021 09:22 IST|Sakshi

టోక్యో: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. శుక్రవారం భారత ఖాతాలో మరో పతకం​ చేరింది. పురుషుల హైజంప్ T64 విభాగంలో ప్రవీణ్‌ కూమార్‌ రజత పతకాన్ని సాధించాడు. దీంతో భారత ఖాతాలోకి 11 పతకాలు చేరాయి. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ప్రవీణ్‌ కూమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

చదవండి: IND Vs ENG 4th Test: పడినా...పడగొట్టారు..!

>
మరిన్ని వార్తలు