క్వార్టర్స్‌లో సానియా జంట

4 Jul, 2022 08:01 IST|Sakshi

లండన్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా–మ్యాట్‌ పావిచ్‌ (క్రొయేషియా) జంట వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. రెండో రౌండ్‌లో డోడిగ్‌ (క్రొయేషియా)–లటీషా చాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ నుంచి సానియా–పావిచ్‌ (క్రొయేషి యా) జంటకు వాకోవర్‌లభించింది.
 

మరిన్ని వార్తలు