తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ

14 Nov, 2020 20:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

బదిలీ అయింది వీరే

  • కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్
  • బంజారాహిల్స్ ఏసీపీగా సుదర్శన్
  •  సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ
  • ఎల్బీనగర్ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి
  • పఠాన్ చెరువు డీఎస్పీగా భీం రెడ్డి
  • పంజాగుట్ట  ఏసీపీగా గణేష్సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్
  • శంషాబాద్ ఏసీపీగా భాస్కర్
  • బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి
  • ఇంటిలిజెన్స్ డీఎస్పీగా కె.శ్రీనివాస్ రావు బదిలీ
మరిన్ని వార్తలు