విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

4 Jun, 2021 13:40 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌: కీసర మండలం నాగారం వెస్ట్‌ గాంధీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబంలో నలుగురు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: తెల్లవారితే పెళ్లి.. తలుపు తీసి చూస్తే..
మోసపూరితంగా ‘హెచ్‌1బీ’.. వెలుగులోకి భారీ స్కాం..!

మరిన్ని వార్తలు