కౌంటింగ్‌పై ఉత్కంఠ: హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు

4 Dec, 2020 07:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరికాసేపట్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో.. పెన్నుతో టిక్‌పెట్టినా ఓటేసినట్లేనని ఎస్‌ఈసీ సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ వెంటనే ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ శ్రేణులు హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశాయి. మరికాసేపట్లో దీనిపై వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది.

>
మరిన్ని వార్తలు