సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన

13 Aug, 2021 13:47 IST|Sakshi

హైదరాబాద్: సైదాబాద్‌లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రులు తలసాని, మహమూద్‌ అలీని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు