కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని తెలంగాణకు కేంద్రం స్పష్టీకరణ

25 Jun, 2021 22:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని తెలంగాణకు కేంద్రం స్పష్టం చేసింది. కాగా అనుమతులు వచ్చేవరకు నీటి కేటాయింపులు, నిర్మాణాలు చేపట్టొద్దని తెలంగాణకు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లకు అనుమతులు, అపెక్స్ కౌన్సిల్‌తో పాటు జలశక్తి, సీడబ్ల్యూసీ అనుమతులు తప్పనిసరి చేసింది.

చదవండి: పొలాల్లోనే రైతుబంధు నగదు


 

మరిన్ని వార్తలు