బోయినపల్లి వినోద్‌ కుమార్ కొడుకు పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్‌

26 Aug, 2021 21:13 IST|Sakshi

సాక్షి, హనుమకొండ: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడు డాక్టర్ ప్రతీక్ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు.  హనుమకొండలో గురువారం రాత్రి జరిగిన ఈ వేడుకలో నూతన దంపతులను సీఎం కేసీఆర్‌ ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు