కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

17 May, 2021 15:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ సోమేష్‌కుమార్‌, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలుకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, తెలంగాణలో ఈనెల 20 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్న సంగతి తెలిసిందే. 20న మరోసారి కేబినెట్‌ భేటీ కానుంది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని వార్తలు