వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేయాలి: చాడ 

12 Sep, 2022 02:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ)లకు పేస్కేల్‌ను వర్తింపజేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఉద్యోగులు రెవెన్యూ శాఖలో వీఆర్‌ఏలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు.  

మరిన్ని వార్తలు