హైదరాబాద్‌: పాఠశాలలో అగ్ని ప్రమాదం

4 Feb, 2021 13:12 IST|Sakshi

విద్యార్థులు సురక్షితం

స్థానికులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

సాక్షి, హైదరాబాద్‌: గౌలిపురలోని శ్రీనివాస హైస్కూల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమయానికి స్థానికులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో స్కూల్లో 50 మంది విద్యార్థులు పాఠశాలలో ఉండగా, వారందరూ.. సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయి. (చదవండి: ప్రేమికులు రోజు బహుమతంటూ వల వేస్తారు..)

మరిన్ని వార్తలు