Adilabad: కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌.. 20 మంది రిమ్స్‌కు తరలింపు

26 Dec, 2022 15:02 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలోని నేరడిగొండ మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలోని ఫుడ్‌ పాయిజన్‌తో 20 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో వాళ్లందరినీ రిమ్స్‌కు తరలించారు నిర్వాహకులు.

ఇదిలా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై స్కూల్‌ నిర్వాహకుల స్పందన తెలియాల్సి ఉంది. 
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రాణం తీసిన కోడిగుడ్డు

మరిన్ని వార్తలు