పెట్రో బేజారు..సైకిల్‌ షి‘కారు’

26 Feb, 2021 14:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో  ఆరోగ్యార్థులకు సైక్లింగ్‌ ఒక మంచి హాబీగా మారిపోయింది. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగులు చాలా మంది నిర్ణీత దూరం నుంచి ఆఫీసులకు సైక్లింగ్‌ ద్వారానే చేరుకుంటున్నారు కూడా. మరోవైపు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలతో సైక్లిస్టులు మరింత పెరిగారు. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు రాకపోకల్లో భాగంగా కొంత దరాలకు సైక్లింగ్‌ మేలని భావిస్తున్నవారు... తమ కార్లకు సైకిల్‌ను ఇలా తగిలించుకుని మరీ తీసుకుపోతున్నారు.

చదవండివయసును వెనుకే వదిలి పెట్టెయ్‌

మరిన్ని వార్తలు