కిషన్‌ రెడ్డి సభ.. కార్పొరేటర్‌కు షాకిచ్చిన జీహెచ్‌ఎంసీ

21 Aug, 2021 19:17 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: రామాంతాపూర్‌ కార్పొరేటర్‌ బండారు శ్రీవాణికి గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.80వేల జరిమానా విధించింది. శనివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ భారీ జరిమానా విధించింది.

మరిన్ని వార్తలు