తెలంగాణలో అటవీశాఖ అధికారులు బదిలీ

16 Feb, 2021 17:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో పలువురు అటవీ శాఖ  (IFS)  సీనియర్ అధికారులుఅధికారుల బదిలీలు అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన అధికారుల జాబితాను విడుదల చేసింది. 

  • ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా డాక్టర్. జి. చంద్రశేఖర్ రెడ్డి
  • అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ గా బి. శ్రీనివాస్. 
  • స్టేట్ ట్రేడింగ్ సర్కిల్ అదనపు పీసీసీఎఫ్ గా డాక్టర్ ఏ.కే. సిన్హా. 
  • ఐ.టీ, వర్కింగ్ ప్లాన్ అదనపు పీసీసీఎఫ్ గా వినయ్ కుమార్.  
  • ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ గా పి. వెంకట రాజా రావు. 
  • ఫారెస్ట్ కాలేజీ, పరిశోధనా సంస్థ పర్సన్ ఇంఛార్జిగా ప్రియాంక వర్గీస్ కు అదనపు బాధ్యతలు. 
  • హైదరాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ఎం.జె. అక్బర్. 
  • అదిలాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా డాక్టర్ జి. రామలింగం. 
  • వరంగల్ సర్కిల్ జీఫ్ కన్జర్వేటర్ గా ఎస్.జె. ఆశ. 
  •  భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా డి. భీమా నాయక్. 
  •  మహబూబ్ నగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ఎన్. క్షితిజ.
  • కరీంనగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా బి. సైదులు. 
  • నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ గా వీవీఎల్. సుభద్రా దేవి.


 

మరిన్ని వార్తలు