హెరిటేజ్‌పై‌ ఐటీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం

4 Nov, 2020 12:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెరిటేజ్‌ హోటళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున నుంచి ఈ దాడులు కొనసాగుతన్నాయి. చెన్నై, మధురై సహా ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెరిటేజ్‌ హోటళ్లపై జరుగుతున్న దాడుల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.    చదవండి: (నిన్ను చంపితేగాని చైర్మన్‌ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి)

(రాజశేఖర్‌ చాలా క్రిటికల్‌ స్టేజి వరకు వెళ్లారు: జీవిత)

మరిన్ని వార్తలు