నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

5 Oct, 2020 09:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 28, 29 తేదీల్లో జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను విడుదల చేసేందుకు ఐఐటీ ఢిల్లీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఈనెల 6 (మంగళవారం) నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు జోసా ఏర్పాట్లు చేసింది.

మరిన్ని వార్తలు