తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ నవీన్‌ రావు

9 Jul, 2022 02:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ నవీన్‌ రావు నియమితుల య్యారు. హైకోర్టు సూచనల మేరకు గవర్నర్‌ ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. గతంలో లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూ యాన్‌.. హైకోర్టు ప్రధాన న్యాయమూ ర్తిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానంలో జస్టిస్‌ నవీన్‌రావును నియమించారు.  

మరిన్ని వార్తలు