Adilabad: పిడుగుపాటు.. ముగ్గురు మృతి

3 Sep, 2021 19:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆదిలాబాద్‌: కొమురంభీం జిల్లా అసిఫాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కౌటాల మండలం కనికిలో పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

చదవండి: వరంగల్‌ కుటుంబం హత్య: చావాలనుకున్నాడు.. చంపాడు!

మరిన్ని వార్తలు