Photo Feature: ఆర్టీసీ వినూత్న ఆలోచన.. నర్సుల నిరసన

23 Jun, 2021 17:27 IST|Sakshi

ఖమ్మం ఆర్టీసీ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. పాత బస్సును ప్రయాణికులకు బస్‌ షెల్టర్‌గా మార్చారు. ఊరించి మొహం చాటేసిన వర్షాల కోసం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు వేతన సవరణ కోసం ముంబైలో నర్సులు ఆందోళనబాట పట్టారు. ఇక, మరాఠా రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో ఆందోళన కొనసాగుతున్నాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. 

మరిన్ని వార్తలు