కరోనాను అదుపు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తుండటంతో రవాణా స్తంభిస్తోంది. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కాగా, తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, నీటి కుంటలు నిండుతున్నాయి.