Photo Feature: కనిపిస్తే.. కరోనా టెస్టులే..

29 May, 2021 16:39 IST|Sakshi

కోవిడ్‌ను కాచుకునేందుకు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. దీంతో టీకా కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. మరోవైపు కరోనా కట్టడికి కఠినంగా ఆంక్షలు కొనసాగిస్తున్నారు పోలీసులు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లఘించిన వారికి నిర్మల్‌ జిల్లా పోలీసులు వినూత్న శిక్షలు అమలు చేస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. చమురు ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వాహనదారులు బ్యాటరీ వాహనాల పట్ల మొగ్గు చూపుతున్నారు. 

మరిన్ని వార్తలు