Photo Feature: ‘పరీక్ష’ కాలం.. తుపాను కల్లోలం

18 May, 2021 16:20 IST|Sakshi

కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ హైదరాబాద్‌లో  అందుబాటులోకి వచ్చింది. కరోనా కష్టాలతో విలవిల్లాడుతున్న ప్రజలను ‘టౌటే’ పెను తుపాను వణికించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో భారీ విధ్వంసం  సృష్టించింది.

మరిన్ని వార్తలు