-

Photo Feature: తుపాను దెబ్బ.. కరోనా కట్టడి

27 May, 2021 16:43 IST|Sakshi

‘యాస్‌’ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కల్లోలం రేపింది. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ నష్టం మిగిల్చింది. ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం నానా అవ​స్థలు పడుతున్నారు. మరోవైపు సాగు చట్టాల వ్యతిరేక పోరాటానికి ఆరు నెలలు పూర్తి కావడంతో నల్ల జెండాలతో రైతు సంఘాల ప్రతినిధులు నిరసన  ప్రదర్శనలు నిర్వహించారు. ఇ​క.. కరోన మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు