Photo Feature: ఏరువాక సందడి.. మొబైల్‌ వ్యాక్సినేషన్‌

25 Jun, 2021 18:17 IST|Sakshi

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ఉపసంహరించడంతో నగరాల్లో వాహనాల రద్దీ పెరిగి మళ్లీ కాలుష్యం ఎక్కువ అవుతోంది. ఏరువాక పున్నమి సందర్భంగా గురువారం అన్నదాతలు సంప్రదాయబద్దంగా పొలం పనులకు శ్రీకారం చుట్టారు. దేవస్నాన్‌ పూర్ణిమ పర్వదినం సందర్భంగా పూరీలోని జగన్నాథుని ఆలయంలో ఉత్సవమూర్తులకు జలాభిషేకం చేశారు. మరోవైపు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. హైదరాబాద్‌లో మొబైల్‌ వ్యాక్సినేషన్‌తో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి.

మరిన్ని వార్తలు