Photo Feature: పెద్ద పైథాన్‌, ఇక్కడి నుంచి వెళ్లిపోండి!

12 Jun, 2021 16:09 IST|Sakshi

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. అడవులు తరిగిపోతుండటంతో మూగ జీవాలు జనావాసాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. మరోవైపు  గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో శుక్రవారం ప్రారంభమయ్యింది. అంగారక గ్రహంపై ఝురోంగ్‌ రోవర్‌ తీసిన ఫొటోలను తాజాగా చైనా విడుదల చేసింది.  

మరిన్ని వార్తలు