కరోనా నుంచి అధిక ముప్పు ఎదుర్కొంటున్న ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి తెలంగాణలో వ్యాక్సిన్లు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కాగా, హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డుకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టారు.