Photo Feature: చేపలు.. గుంపులు.. నిరసనలు

9 Jun, 2021 17:27 IST|Sakshi

మృగశిర కార్తె సందర్భంగా మంగళవారం చేపలకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. చేపలను కొనేందుకు వినియోగదారులు దుకాణాల ముందు గుమిగూడారు. కరోనా నిబంధనలకు ఖాతరు చేయకుండా గుంపులు గుంపులుగా తిరగడంతో ఆందోళన వ్యక్తమయింది. కాగా, కోవిడ్‌ వ్యాక్సిన్‌, ఔషధాలను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. 

మరిన్ని వార్తలు