Photo Feature: అన్నదాతల ఆవేదన.. కరోనా యాతన

17 May, 2021 17:11 IST|Sakshi

అకాల వర్షం రైతులను కష్టాలను పాల్జేస్తోంది. ఆరుగాలం పండిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ‘టౌటే’ తుపాను అత్యంత తీవ్ర తుపానుగా మారి పలు రాష్ట్రాలను వణికిస్తోంది. గుజరాత్‌, కేరళ రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక కరోనా విజృంభణతో దేశ ప్రజలు అల్లాడుతున్నారు. 

మరిన్ని వార్తలు