ప్రాణహిత నీటిని ఎత్తిపోస్తుండటంతో సరస్వతీ బ్యారేజీకి జలకళ సంతరించుకుంది. సీజన్ మొదలు కావడంతో వ్యవసాయం పనుల్లో రైతులు బిజీ అయిపోయారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ను పరిశుభ్రం చేసేందుకు.. సాగర్ పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా స్పీడ్గా కొనసాగుతోంది. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి.