-

Photo Feature: సోనూ సూద్‌ ఇంటికి జనం తాకిడి

18 Jun, 2021 17:47 IST|Sakshi

హైదరాబాద్‌లో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. లాక్‌డౌన్‌ హీరో సోనూ సూద్‌ ఇంటికి రోజురోజుకు జనం తాకిడి పెరుగుతోంది. తనకు తోచిన సాయం చేస్తూ సోనూ సూద్‌ సేవలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ కష్టాలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు