Hyderabad Metro Rail: ఎల్బీనగర్‌-మియాపూర్‌ మెట్రో సేవలకు అంతరాయం!

24 May, 2022 14:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని రెడ్‌లైన్‌ మెట్రో రూట్‌లో మంగళవారం సేవలకు విఘాతం ఏర్పడింది. సాంకేతిక లోపంతో  ఓ రైలు మూసరాంబాగ్‌ స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో.. ఎల్‌బీనగర్‌ మియాపూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

మరిన్ని వార్తలు