డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రుల సమీక్ష

21 Aug, 2020 13:27 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : న‌గ‌రంలో చేప‌ట్టిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ ప‌నుల పురోగ‌తిపై మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌లు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. మాసాబ్ ట్యాంక్‌లోని  తలసాని  ఛాంబర్‌లో  నిర్వహించిన ఈ సమావేశానికి కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ స‌హా ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణ ప‌నులు త్వ‌రిత‌గిత‌న పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు