భద్రాద్రి రామయ్యకు ముస్లిం భక్తుడి వితరణ

19 Aug, 2022 01:11 IST|Sakshi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి గురువారం ఖమ్మానికి చెందిన రామయ్య భక్తుడు ఎస్‌కే జాన్‌ మహ్మద్‌ రూ.1,00,116 వితరణగా అందజేశారు. రామయ్య ఆలయాన్ని గతంలో కూడా పలువురు ముస్లిం భక్తులు సందర్శించి స్వామివారిని దర్శించుకున్న సందర్భాలున్నాయి.    
– భద్రాచలం 

మరిన్ని వార్తలు