శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌: నేడు బండా ప్రకాష్‌ నామినేషన్‌

11 Feb, 2023 08:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్‌ పేరును ఖరారు చేశారు. 

ఈ నేపథ్యంలో బండా ప్రకాశ్‌లో శనివారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాగా, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని సీఎం కేసీఆర్‌.. పార్టీ నాయకులకు సూచించారు.

మరిన్ని వార్తలు