ప్రగతి భవన్‌ ముట్టడి.. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల అరెస్టు

13 Aug, 2020 12:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : పీపీఈ కిట్లతో ప్రగతి భవన్‌ను ముట్టడికి యత్నించిన ఎన్‌ఎస్‌యూఐ కార్తకర్తలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు