ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

15 Aug, 2020 20:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో కావాల్సినన్ని గ్లూకోజ్ స్టాండ్లు అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లు గ్లూకోజ్‌ స్టాండ్‌కి బదులు బెడ్స్‌ కర్ర సహాయంతో సెలైన్‌ బాటిల్స్‌ను ఎక్కించుకుంటున్నారు. ఈ దయనీమైన పరిస్ధితి గురించి మీడియాకి సమాచారం అందడంతో అప్రమత్తమైన సిబ్బంది రోగులకు గ్లూకోజ్‌ స్టాండ్లు తెప్పించారు.

మరిన్ని వార్తలు