పింఛనుదారులు లైఫ్‌ సర్టిఫికెట్‌ను పోస్టాఫీసులో ఇవ్వండి 

17 Oct, 2021 02:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పింఛనుదారులు తమ లైఫ్‌ సర్టిఫికెట్‌ను ఇకనుంచి పోస్టాఫీసు ద్వారా ఆన్‌లైన్‌లో పింఛనుశాఖకు సమర్పించుకోవచ్చునని సిక్రింద్రాబాద్‌ తపాలశాఖ సీనియర్‌ సూపరింటెండెంట్‌ సంతోష్‌ నేత తెలిపారు. ఈ సేవలను పోస్టుమెన్‌ ద్వారా పొందవచ్చునని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
(చదవండి: పాము రాసిన విషాద గీతం)

మరిన్ని వార్తలు