Photo Feature: మొక్క నాటిన పదహారేళ్లకు తొలి పువ్వు.. చూసేందుకు ఎగబడ్డ జనం

17 Jul, 2022 08:14 IST|Sakshi

శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వనప్రేమికుడు కోమనేని రఘు ఇంటి ఆవరణలో పదహారేళ్ల క్రితం సీయర్స్‌ జామకారు మొక్కను నాటారు. మండకారు అని కూడా పిలిచే క్యాక్టస్‌ జాతికి చెందిన ఈ మొక్క ఇదిగో ఇప్పుడు తొలి పువ్వును పూసింది. తెల్లటి రేఖలతో వికసించిన ఈ పువ్వును చూసేందుకు గ్రామస్తులు తరలివస్తున్నారు.

చదవండి: చీమ.. బలానికి చిరునామా..

మరిన్ని వార్తలు