ఎలా వచ్చిందో ఏమో.. కొండచిలువ కలకలం 

12 Jul, 2021 07:56 IST|Sakshi

సాక్షి, పోచారం: అన్నోజిగూడలోని ఎస్‌సీ కమ్యూనిటీ హాల్‌ వద్ద ఆదివారం కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు అయిదు అడుగుల పొడవున్న ఆ పాము తావుర్యా నాయక్‌ అనే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చింది. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పట్టుకొని అడవిలో వదిలేశారు.  

మరిన్ని వార్తలు