సీసీఎల్‌ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్‌ సైనీ

23 Jun, 2022 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌ అధికారి రజత్‌ కుమార్‌ సైనీని భూపరి పాలన విభాగం ముఖ్య కమిషనర్‌ కార్యాలయం డైరెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు