TS: జూన్‌ 13 నుంచి స్కూల్స్‌ రీఓపెన్‌.. మంత్రి సబిత

11 Jun, 2022 20:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో విద్యాసంస్థల రీ-ఓపెనింగ్‌పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే సోమవారం(జూన్‌13) నుంచి విద్యా సంస్థలను తెరవనున్నట్టు స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లో ఎలాంటి పొడిగింపులేదని క్లారిటీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు