తెలంగాణ రాజ్‌భవన్‌ దగ్గర ఉద్రిక్తత

14 Mar, 2023 16:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజ్‌భవన్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. యూనివర్శిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌వీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్యపై తేనెటీగల దాడి

మరిన్ని వార్తలు