విద్యార్థినులతో టాయిలెట్స్‌ క్లీనింగ్‌

19 Mar, 2021 14:20 IST|Sakshi

సాక్షి, దుబ్బాక(సిద్దిపేట‌): చీపుర్లు పట్టి టాయ్‌లెట్స్‌ శుభ్రం చేస్తున్న వీరంతా సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపురం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు. ఈ పాఠశాలలో 5 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 560 మంది విద్యార్థినులున్నారు. హౌస్‌ కీపింగ్, ఇతర పనులకు విద్యార్థినులను పురమాయించడం రివాజుగా మారింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న క్రమంలో ఇటీవల విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం చేయించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

చదవండి: ఉన్నత చదువు చదివి ఇంత పనిచేశాడా!

బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు..

మరిన్ని వార్తలు