Hyderabad: హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

11 Nov, 2022 21:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలిశారు. శుక్రవారం సాయంత్రం సీజే నివాసానికి వెళ్లిన కేసీఆర్‌ ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. 

చదవండి: (బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసిన చికోటి ప్రవీణ్‌)

మరిన్ని వార్తలు