సాక్షి, హైదరాబాద్ : పాఠశాలలకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డైట్ కళాశాలలకు కూడా జూన్ 15 వరకు వేసవి సెలవులను పొడిగించింది. ఈ మేరకు విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.