Telangana: కొత్తగా 105 కేసులు 

20 Sep, 2022 04:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 10,257 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 105 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.36 లక్షలకు చేరుకుంది.  

మరిన్ని వార్తలు